ఆరోజు నాన్నను అవమానించి..సీఎం జగన్ ఎమోషనల్ స్పీచ్
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
కేంద్రం ఇచ్చిన నిధులపై బహిరంగ చర్చకు సిద్ధమా? బండి సంజయ్
కెన్యాలో 36మంది క్వారీ వర్కర్ల ఊచకోత
Published on Wed, 12/03/2014 - 03:20
నైరోబీ: కెన్యాలో సాయుధ దుండగులు తాజాగా జరిపిన కాల్పుల్లో 36మంది క్వారీ కార్మికులు ప్రాణాలు కోల్పోయారు. ఆచూకీ దొరకని మరి కొందరు అపహరణకు గురైనట్టుగా భావిస్తున్నట్టు పోలీసులు తెలిపారు. కెన్యా ఈశాన్యంలో సోమాలియా సరిహద్దు సమీపంలో మందేరా పట్టణంవద్ద గుడారాల్లో నిద్రిస్తున్న క్వారీ కార్మికులపై మంగళవారం తెల్లవారుజామున సాయుధులు విచక్షణా రహితంగా జరిపిన కాల్పుల్లో 36మంది కార్మికులు మరణించారని పోలీసులు, రెడ్క్రాస్ ప్రతినిధులు తెలిపారు.
#
Tags