వల్లభనేని వంశీ, భార్య ఎన్నికల ప్రచార జోరు..
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
ఐక్యరాజ్యసమితిలో మోడీ ప్రసంగం
Published on Sat, 09/27/2014 - 20:36
న్యూయార్క్: భారత్ దృష్టిలో ప్రపంచం వసుధైక కుటుంబమని ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు. భారత కాలమాన ప్రకారం శనివారం రాత్రి 8 గంటలకు ఐక్యరాజ్య సమతి జనరల్ అసెంబ్లీలో మోడీ హిందీలో ప్రసంగించారు. యూఎన్వో ప్రసంగించడం గర్వకారణంగా ఉందని అన్నారు.
మొన్నటి వరకు 91 దేశాలు ఉండేవి ఇప్పుడు 193 దేశాలున్నాయని మోడీ చెప్పారు. ఆసియా, ఆఫ్రికా దేశాల్లో ప్రజాస్వామ్యం బలపడుతోందని పేర్కొన్నారు. ఉగ్రవాదం కొత్తపేర్లతో పుట్టుకొస్తోందని ఆందోళన వ్యక్తం చేశారు. పొరుగుదేశం పాకిస్థాన్తో స్నేహాన్ని కోరుకుంటున్నామని, ఆ దేశం చర్చలకు సానుకూల వాతావరణం కల్పించాలని అన్నారు. భద్రతామండలిని మరింత ప్రజాస్వామ్యబద్ధంగా మార్చాల్సిన అవసరముందని మోడీ అభిప్రాయపడ్డారు.
#
Tags