చంద్రబాబుపై రైతుల ఆగ్రహం
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
పేలిన పేపర్ బాంబు
Published on Wed, 02/22/2017 - 13:33
ఇటాలీయన్ పార్లమెంట్కు దగ్గరలోనే మంగళవారం పేపర్ బాంబు పేలింది. ఈ విషయంపై ప్రభుత్వం ఎటువంటి చర్యలు తీసుకోకుండా ఆలస్యం చేస్తోంది. దీనికి స్పందించిన కార్ డ్రైవర్లు ఆరు రోజులపాటు సమ్మెకు దిగారు. , ఇటలీ రవాణాశాఖ మంత్రి గ్రజీయానో డెర్లియో ట్యాక్సి డ్రైవర్ల ప్రతినిధులతో మాట్లాడి డ్రైవర్లు సమ్మే విరమించేలా చేయాలని సూచించారు.
ఈ బాంబు ప్రేలుడులో ఏ ఒక రాజకీయ నాయకుడుగాని, పోలీసులు గానీ గాయపడలేదని డ్రైవర్లు తెలిపారు. అంతేకాక పోలీసులు వారిపై లాఠీచార్జ్ చేశారు. ఈ ఘటనలో ఒక విలేఖరికి గాయాలయ్యాయి. చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. కొంతమంది డెమోక్రటిక్ పార్టీ హెడ్క్వార్టర్స్ వైపు గూడ్లు విసిరారు. కార్ డ్రైవర్లు మాట్లాడుతూ 2017 చట్టం నమూనాలో కార్ల అద్దె,కార్-షేర్ సేవలు కంట్రోల్ చేయాలని పేర్కొన్నారు. సమ్మే సమయంలో కూడా ఆసుపత్రులకు, గర్భణీలకు ట్యాక్సీ సేవలు అందుబాటులో ఉంటాయని తెలిపారు.
#
Tags