amp pages | Sakshi

ఇంటర్నెట్లో మోదీకి అదిరే ఫాలోయింగ్

Published on Fri, 03/06/2015 - 11:26

ప్రధాని నరేంద్రమోదీ మరోసారి ప్రభావవంతమైన వ్యక్తుల జాబితాలో చేరారు. ప్రపంచంలో గుర్తించిన టాప్ 30 మంది ప్రభావవంతమైన జాబితాలో చోటుదక్కించుకున్నారు. ప్రపంచంలో ఇంటర్నెట్ ద్వారా ప్రజలను ప్రభావితం చేయగల వ్యక్తులపై టైం మేగజిన్ నిర్వహించిన సర్వేలో టాప్-30 మందిలో నరేంద్రమోదీకి స్థానం దక్కింది.

 

మోదీతోపాటు చోటుదక్కించుకున్నవారిలో అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా, హ్యారీ పోటర్స్ సిరీస్ బ్రిటన్ రచయిత జేకే రోలింగ్, గాయకులు టేలర్, స్విప్ట్, బేయాన్స్ కూడా ఉన్నారు. నరేంద్రమోదీకి ట్విట్టర్, ఫేస్బుక్ ద్వారా 38 మిలియన్ల మంది ఉన్నారని మేగజిన్ పేర్కొంది. సాంకేతిక పరిజ్ఞానాన్ని, సామాజిక అనుసంధాన వెబ్సైట్లను ఉపయోగించుకోవడంలో ప్రధాని నరేంద్రమోదీ ఎప్పుడూ ముందుంటారనే విషయం మనకు తెలిసిందే.

Videos

చంద్రబాబు, కొడుకు పప్పు తుప్పు.. అనిల్ కుమార్ యాదవ్ స్పీచ్ కి దద్దరిల్లిన మాచెర్ల

"వాళ్లకి ఓటమి భయం మొదలైంది అందుకే ఈ కొత్త డ్రామా.."

వెంకయ్య నాయుడు బామ్మరిది సంచలన కామెంట్స్

"30 లక్షల కోట్లు స్వాహా అందులో 14 లక్షల కోట్లు.." కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు

Watch Live: మాచర్లలో సీఎం జగన్ ప్రచార సభ

ప్రచారంలో భారతమ్మ..!

బాబే భూబకాసురుడు

కవితకు బిగ్ షాక్...నో బెయిల్

టీడీపీ మేనిఫెస్టోపై సీఎం వైఎస్ జగన్ సెటైర్లు

జగన్ అనే రైతు.. వేసిన విత్తనాలు.. మహా వృక్షాలు అవుతాయి..!

Photos

+5

నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

Sania Mirza: ఒంటరిగా ఉన్నపుడే మరింత బాగుంటుందంటున్న సానియా.. చిరునవ్వే ఆభరణం(ఫొటోలు)

+5

Shobha Shetty Engagement: గ్రాండ్‌గా ప్రియుడితో సీరియ‌ల్ న‌టి శోభా శెట్టి ఎంగేజ్‌మెంట్ (ఫోటోలు)

+5

ఆయ‌న‌ 27 ఏళ్లు పెద్ద‌.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవ‌రీ న‌టి?

+5

భార్యాభర్తలిద్దరూ స్టార్‌ క్రికెటర్లే.. అతడు కాస్ట్‌లీ.. ఆమె కెప్టెన్‌!(ఫొటోలు)

+5

చంద్రబాబు దిక్కుమాలిన రాజకీయాలు: సీఎం జగన్

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)

+5

పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)