అవ్వాతాతలపై కూటమి కాలకూట విషం.. బాబుకు విజయ్ బాబు కౌంటర్
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
స్కాట్లాండ్ వాసులకు బ్రిటన్ రాణి సూచన
Published on Tue, 09/16/2014 - 01:08
జాగ్రత్తగా ఆలోచించి ఓటేయండి
లండన్: బ్రిటన్ నుంచి స్వతంత్రం ప్రకటించుకునే అంశంపై ఈ నెల 18న స్కాట్లాండ్లో జరగనున్న రిఫరెండమ్పై బ్రిటన్ రాణి రెండో ఎలిజబెత్ ఎట్టకేలకు మౌనం వీడారు. స్కాట్లు ఓటేసే ముందు తమ భవిష్యత్తు గురించి చాలా జాగ్రత్తగా ఆలోచించాలని సూచించారు. ఆమె ఆదివారం స్కాట్లాండ్లోని ఓ చర్చిలో తన అభిమానులనుద్దేశించి మాట్లాడారు. రిఫరెండమ్లో స్వాతంత్య్రం వద్దని ఓటేసేలా కోరాలని సమైక్యవాదులు తనను కోరడం, ఈ విషయంలో తన జోక్యం కోసం బ్రిటన్ రాజకీయ నేతలు ఎదురు చూస్తున్న నేపథ్యంలో ఆమె స్పందించారు.
#
Tags