వల్లభనేని వంశీ, భార్య ఎన్నికల ప్రచార జోరు..
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
పుతిన్ భారత పర్యటన ఖరారు..!
Published on Fri, 09/28/2018 - 18:36
సాక్షి, న్యూఢిల్లీ : రష్యా అధ్యక్షుడు, వ్లాదిమిర్ పుతిన్ భారత్ పర్యటన ఖరారైంది. అక్టోబర్ 4,5 తేదీల్లో ఆయన భారత్లో పర్యటించనున్నారు. ఈ మేరకు శుక్రవారం భారత విదేశాంగ శాఖ ప్రకటన విడుదల చేసింది. భారత్-రష్యా వార్షిక ద్వైపాక్షిక సదస్సులో పుతిన్ పాల్గోననున్నారు. ఈ పర్యటనలో భాగంగా రాష్ట్రపతి రామ్నాధ్ కోవింద్, ప్రధాని నరేంద్ర మోదీతో పుతిన్ ప్రత్యేకంగా సమావేశం కానున్నారు. ఇరు దేశాల నేతల అధినేతలు జూలైలో జరిగిన బ్రిక్స్ సమావేశంలో చివరి సారిగా భేటీ అయిన విషయం తెలిసిందే.
#
Tags