వల్లభనేని వంశీ, భార్య ఎన్నికల ప్రచార జోరు..
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
మిట్టమధ్యాహ్నం.. ఇలా ప్రపంచం
Published on Sun, 04/05/2020 - 13:30
కరోనా మహమ్మరి ప్రపంచ దేశాలను గడగడలాడిస్తోంది. వైరస్ ధాటికి ఆయా దేశాలు వణికిపోతున్నాయి. మరోవైపు పలు దేశాల్లో లాక్డౌన్ అమలు అవుతోంది. అయితే గతంలో నిత్యం రద్దీగా ఉండే ప్రదేశాలు ఇప్పుడు నిర్మానుష్యంగా మారాయి. మిట్టమధ్యాహ్నం వేళ రోడ్లు బోసిపోయాయి. ప్రపంచవ్యాప్తంగా ఇప్పటివరకూ కరోనా వైరస్ బారిన పడి 64,772మంది మృత్యువాత పడ్డారు. మొత్తం 12 లక్షలకు పైగా పాటిజివ్ కేసులు నమోదు అయ్యాయి. ఇక భారత్లో 102మంది మృతి చెందగా, 3,373 పాటిజివ్ కేసులు నమోదయ్యాయి. (ఇది అమెరికాయేనా అన్నంత అనుమానం...)
కాగా పలు దేశాల్లో నిర్మానుష్యంగా మారిన దృశ్యాలు...
#
Tags