అవ్వాతాతలపై కూటమి కాలకూట విషం.. బాబుకు విజయ్ బాబు కౌంటర్
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
ఆ శకలాల కోసం వెళితే.. ఓడ దొరికింది
Published on Thu, 01/14/2016 - 09:59
సిడ్నీ: గల్లంతైన మలేసియా విమానం ఎంహెచ్-370 కోసం చేపట్టిన గాలింపు చర్యలు ఇంకా ఓ కొలిక్కిరాలేదు. అయితే గాలింపు చర్యల్లో పాల్గొంటున్న సిబ్బందికి సముద్రపు అడుగుభాగాన ఓడ శకలాలు కనిపించాయి. కాగా రెండేళ్ల క్రితం గాలింపు చర్యలు ప్రారంభం కాగా ఇలా ఓడ శిధిలాలు కనిపించడం ఇది రెండోసారి.
2014, మార్చి, ఎనిమిదో తేదీన కౌలాలంపూర్ నుంచి బయల్దేరి బీజింగ్ వెళుతుండగా ఈ విమానం గల్లంతైంది. ఆ సమయంలో ఈ విమానంలో 239 మంది ప్రయాణికులు ఉన్నారు. గల్లంతైన విమానం ఆచూకీ కనుగొనేందుకు ఆస్ట్రేలియా నేతృత్వంలోని బృందం దక్షిణ హిందూ మహాసముద్రంలో గాలింపు చర్యలను కొనసాగిస్తున్న సంగతి విదితమే.
#
Tags