రిజర్వేషన్లపై క్లారిటీ ఇచ్చిన సీఎం జగన్
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
అమెరికాలో మళ్లీ కాల్పులు
Published on Thu, 05/04/2017 - 10:11
ఆస్టిన్: అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం రేగింది. టెక్సాస్లోని ఇర్విన్ పరిధిలోగల డల్లాస్ కాలేజీ క్యాంపస్లోకి చొరబడిన దుండగుడు ఇష్టారీతిన కాల్పులకు తెగబడ్డాడు. అనంతరం ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటనలో ఒకరు ప్రాణాలు కోల్పోగా మరో ఇద్దరు గాయాలపాలయ్యారు. కాలేజీ విద్యార్థులు, బోధనా సిబ్బంది భయంతో పరుగులు పెట్టారు. బుధవారం ఈ ఘటన చోటుచేసుకుంది. గత పది రోజులుగా ఇలాంటి ఘటనకు దూరంగా ఉన్న అమెరికా తాజా సంఘటనతో మరోసారి ఉలిక్కిపడింది.
పోలీసులకు ప్రత్యక్ష సాక్షి తెలిపిన వివరాల ప్రకారం సాయుధుడిగా వచ్చిన దుండగుడు నేరుగా నార్త్ లేక్ కాలేజీలోకి చొరబడి వెంటనే కాల్పులకు దిగాడు. మెయిన్ బిల్డింగ్లోనే అతడు ఈ అఘాయిత్యానికి ఒడిగట్టాడు. అయితే, అప్రమత్తమైన ఇర్విన్ పోలీసులు క్యాంపస్ను చుట్టుముట్టి అతడిని అదుపులోకి తీసుకునే ప్రయత్నం చేసే లోపే ఆత్మహత్యకు పాల్పడ్డాడు. అయినప్పటికీ ఇంకా ఎవరైనా ఉన్నారా అనే విషయం తెలుసుకునేందుకు పెద్ద మొత్తంలో గాలింపులు చేపట్టి క్లియరెన్స్ ఇచ్చారు.
పోలీసులకు ప్రత్యక్ష సాక్షి తెలిపిన వివరాల ప్రకారం సాయుధుడిగా వచ్చిన దుండగుడు నేరుగా నార్త్ లేక్ కాలేజీలోకి చొరబడి వెంటనే కాల్పులకు దిగాడు. మెయిన్ బిల్డింగ్లోనే అతడు ఈ అఘాయిత్యానికి ఒడిగట్టాడు. అయితే, అప్రమత్తమైన ఇర్విన్ పోలీసులు క్యాంపస్ను చుట్టుముట్టి అతడిని అదుపులోకి తీసుకునే ప్రయత్నం చేసే లోపే ఆత్మహత్యకు పాల్పడ్డాడు. అయినప్పటికీ ఇంకా ఎవరైనా ఉన్నారా అనే విషయం తెలుసుకునేందుకు పెద్ద మొత్తంలో గాలింపులు చేపట్టి క్లియరెన్స్ ఇచ్చారు.
#
Tags