నా స్నేహితుడి కుమారుడు కిట్టు.. మనసున్న మంచి డాక్టర్ చంద్రశేఖర్..!
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
ఆఫ్ఘాన్లో ఆరుగురు ఉగ్రవాదులు హతం
Published on Sun, 03/18/2018 - 10:16
కాబూల్ : హస్కామినా జిల్లా సమీపంలో జరిపిన వైమానిక దాడిలో ఐసిస్కు చెందిన ఆరుగురు టెర్రరిస్ట్లు హతమైనట్లు ఆఫ్ఘనిస్తాన్ ప్రభుత్వం ప్రకటించింది. గడిచిన 24గంటల్లో 33మంది ఉగ్రవాదులను మట్టుబెట్టినట్లు రక్షణ మంత్రిత్వ శాఖ శనివారం ఒక ప్రకటనలో పేర్కొంది. ఈ దాడిలో ఇద్దరు అధికారులు కూడా గాయపడ్డారని తెలిపింది. కాబూల్ పీడీ9 లో జరిగిన కారు బాంబు ఆత్మాహుతి దాడిలో ముగ్గురు మరణించారు. అయితే ఈ ఘటనలపై ఐసిస్ ఎటువంటి ప్రకటన చేయలేదు.
#
Tags