నీ ముగ్గురు భార్యలను పరిచయం చెయ్యు పవన్ కళ్యాణ్ ను ఏకిపారేసిన ముద్రగడ
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
లెబనాన్లో బాంబు పేలుళ్లు: 20 మంది మృతి
Published on Thu, 11/12/2015 - 23:20
బీరట్: లెబనాన్ రాజధాని బీరట్ లో గురువారం జరిగిన జంట ఆత్మాహుతి బాంబు దాడుల్లో 20మందికి పైగా మృతిచెందారు. ఈ విషయాన్ని స్థానిక అధికారులు వెల్లడించారు. రద్దీగా ఉండే దక్షిణ బీరట్లో ఆత్మాహుతి బాంబు దాడులు జరిగాయి. ఈ ప్రమాదంలో మరికొంత మంది మృతిచెందినట్లు రెడ్క్రాస్ సొసైటీ అధికారి జార్జ్ కిట్టానె వివరించారు. సిరియాలో ప్రభుత్వంతో పోరాటం సాగిస్తున్న లెబనాన్ మిలిటెంట్ గ్రూపు ఈ ప్రాంతానికే చెందినది కావడం గమనార్హం. సున్నీ మిలిటెంట్ ఇలాంటి ఘటనలకు పాల్పడే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
#
Tags