వల్లభనేని వంశీ, భార్య ఎన్నికల ప్రచార జోరు..
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
చర్చలతోనే పరిష్కారం: ఐరాస
Published on Fri, 09/30/2016 - 02:14
న్యూయార్క్: భారత్, పాకిస్తాన్ దేశాల వ్యవహారాల్లో జోక్యం చేసుకోలేమని ఐరాస మరోసారి స్పష్టం చేసింది. చర్చల ద్వారానే సమస్యలు పరిష్కరించుకోవాలని దాయాదులకు సూచించింది. కశ్మీర్ , అంతర్యుద్ధంతో కొట్టుమిట్టాడుతున్న సిరియా మధ్య పోలికల గురించి పాకిస్తాన్ జర్నలిస్టు ఒకరు అడిగిన ప్రశ్నకు సమితి ప్రధాన కార్యదర్శి బాన్కీ మూన్ అధికార ప్రతినిధి స్టీఫెన్ దుజారిక్ సమాధానం ఇచ్చేందుకు నిరాకరించారు.
#
Tags