అవ్వాతాతలపై కూటమి కాలకూట విషం.. బాబుకు విజయ్ బాబు కౌంటర్
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
మహమ్మారి పంజా : ఒక్కరోజే 598 మంది మృతి
Published on Mon, 06/01/2020 - 09:30
వాషింగ్టన్ : అమెరికాలో కరోనా మహమ్మారి విజృంభణ కొనసాగుతోంది. గడిచిన 24 గంటల్లో అమెరికాలో కోవిడ్-19తో 598 మంది మరణించారు. తాజా మరణాలతో దేశవ్యాప్తంగా కరోనా మరణాల సంఖ్య 1,04,356కు పెరిగిందని జాన్ హాప్కిన్స్ యూనివర్సిటీ వెల్లడించింది. అమెరికాలో ప్రపంచంలోనే అత్యధికంగా 18,37,170 కరోనా కేసులు అధికారికంగా నమోదయ్యాయి. కాగా మహమ్మారి బారినపడి ఇప్పటివరకూ 5,99,867 మంది కోలుకున్నారు. ఇక అమెరికాలో కరోనా మరణాల రేటు 5.2 శాతంగా నమోదైంది. న్యూయార్క్లో అత్యధికంగా 3.6 లక్షలకు పైగా పాజిటివ్ కేసులు నమోదవగా 29,289 మంది మరణించారు.
చదవండి : ట్రంప్ ట్వీట్: ఫేస్బుక్ మద్దతు
#
Tags