వల్లభనేని వంశీ, భార్య ఎన్నికల ప్రచార జోరు..
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
నీవెవరో?
Published on Fri, 05/25/2018 - 04:16
‘రంగస్థలం’ మంచి సక్సెస్ సాధించడంతో ఫుల్ జోష్లో ఉన్నారు హీరో ఆది పినిశెట్టి. అదే స్పీడ్తో తన నెక్ట్స్ సినిమా టైటిల్ను అనౌన్స్ చేశారు. ఆది పినిశెట్టి హీరోగా తాప్సీ, రితికా సింగ్ హీరోయిన్లుగా ‘లవర్స్’ ఫేమ్ హరినా«ద్ దర్శకుడిగా కోనా వెంకట్ సమర్పణలో ఎమ్వీవీ సత్యనారాయణ ఓ సినిమా నిర్మిస్తోన్న విషయం తెలిసిందే. ఈ సినిమాకు ‘నీవెవరో’ అనే టైటిల్ను ఖరారు చేశారు. ఈ సినిమా టైటిల్ను గురువారం ట్వీటర్లో అనౌన్స్ చేశారు హీరో నానీ. ‘‘నీవెవరో’ నా నెక్ట్స్ మూవీ. అందరి సపోర్ట్, బ్లెస్సింగ్స్ కావాలి’’ అన్నారు హీరో ఆది పినిశెట్టి. ఈ సినిమాకు కెమెరా:సాయి శ్రీరామ్.
#
Tags