కాసేపట్లో హిందుపూర్ కి సీఎం జగన్ ఇప్పటికే అశేష జన ప్రవాహం
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
బిగ్ కోచ్
Published on Thu, 09/27/2018 - 00:18
‘సైరాట్’ అనే మరాఠీ చిత్రంతో ఇతర భాషల వాళ్లు కూడా తనవైపు తిరిగి చూసేలా చేసిన దర్శకుడు నాగ్రాజ్ మంజులే. జాతీయ అవార్డు సాధించిన ఈ చిత్రం శ్రీదేవి కుమార్తె కథానాయికగా హిందీలో ‘ధడక్’ పేరుతో రీమేక్ అయిన విషయం తెలిసిందే. ఇప్పుడు నాగ్రాజ్ మంజులే ‘జుంద్’ ద్వారా హిందీ పరిశ్రమలోకి అడుగుపెడుతున్నారు. ఇందులో అమితాబ్ బచ్చన్ ముఖ్యపాత్రలో నటించనున్నారు.
వీధి పిల్లలతో ఫుట్బాల్ టీమ్ని తయారు చేసే ప్రొఫెసర్ పాత్రను అమితాబ్ చేయనున్నారు. ‘‘అమితాబ్ లాంటి లెజెండ్ని డైరెక్ట్ చేయడం అంటే కల నిజమైనట్టే. మిగతా అందరూ దాదాపు కొత్తవాళ్లే నటిస్తారు’’ అన్నారు నాగరాజ్. నవంబర్లో షూటింగ్ స్టార్ట్ కానుంది. 70 రోజులు షూటింగ్ జరిగే ఈ సినిమాలో అమితాబ్ 45రోజుల పాటు పాల్గొననున్నారని సమాచారం.
#
Tags