రెచ్చిపోయిన పచ్చ బ్యాచ్..
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
సింహా ఇన్ సేతుపతి ఔట్?
Published on Tue, 04/28/2020 - 00:28
అల్లు అర్జున్ – సుకుమార్ కాంబినేషన్లో ‘ఆర్య, ఆర్య 2’ చిత్రాల తర్వాత రానున్న చిత్రం ‘పుష్ప’. మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో రష్మిక మందన్నా కథానాయిక. ప్యాన్ ఇండియా సినిమాగా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో పుష్ప రాజ్ అనే లారీ డ్రైవర్ పాత్రలో కనిపిస్తారు అల్లు అర్జున్. ఈ సినిమాలో తమిళ నటుడు విజయ్ సేతుపతి, హిందీ నటుడు సునీల్ శెట్టి కీలక పాత్రలు చేస్తారనే వార్త వచ్చింది. ఫారెస్ట్ ఆఫీసర్ పాత్రలో విజయ్ సేతుపతి కనిపిస్తారని కూడా వినిపించింది. అయితే విజయ్ సేతుపతి స్థానంలో తమిళ నటుడు బాబీ సింహా కనిపించనున్నారన్నది తాజా టాక్. ‘పుష్ప’ చిత్రం తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో విడుదల కానుంది.
#
Tags