అవ్వాతాతలపై కూటమి కాలకూట విషం.. బాబుకు విజయ్ బాబు కౌంటర్
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
ఉగాది కానుక
Published on Thu, 06/27/2019 - 00:27
షూటింగ్ ఇంకా షురూ చేయలేదు. కానీ ప్రణాళిక మాత్రం పక్కాగా సిద్ధం చేస్తున్నారు దర్శకుడు కొరటాల శివ. ‘సైరా’ తర్వాత కొరటాల దర్శకత్వంలో చిరంజీవి ఓ సినిమా చేయనున్న సంగతి తెలిసిందే. కొణిదెల ప్రొడక్షన్స్, మ్యాట్నీ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్లు సంయుక్తంగా నిర్మించనున్నాయి. త్వరలో షూటింగ్ ప్రారంభం కానున్న ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది ఉగాదికి (2020 మార్చి 25) రిలీజ్ చేయాలనే ప్లాన్లో చిత్రబృందం ఉందని తెలిసింది. సామాజిక అంశాలతో ఈ చిత్రం స్క్రిప్ట్ను రూపొందించారట కొరటాల శివ. ఈ సినిమాకు సంగీత దర్శకుడిగా అమిత్ త్రివేది పేరుని పరిశీలిస్తున్నారట. హీరోయిన్ ఎవరన్నది ఇంకా ప్రకటించలేదు.
#
Tags