నా స్నేహితుడి కుమారుడు కిట్టు.. మనసున్న మంచి డాక్టర్ చంద్రశేఖర్..!
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
సీక్వెల్లో స్వాతి
Published on Sat, 04/20/2019 - 02:22
పెళ్లి చేసుకున్న తర్వాత స్వాతి సినిమాల్లో కనిపించరేమో అని భావించారంతా. ‘స్క్రిప్ట్ కుదిరితే మళ్లీ నటిస్తా’ అని ఆ మధ్య ‘సాక్షి’కి ఇచ్చిన ఇంటర్వ్యూలో స్వాతి పేర్కొన్నారు. అన్నట్లుగానే స్క్రీన్ మీద కనిపించడానికి రెడీ అయ్యారామె. చందు మొండేటి దర్శకత్వంలో నిఖిల్, స్వాతి జంటగా కనిపించిన చిత్రం ‘కార్తికేయ’.
2014లో రిలీజ్ అయిన ఈ మిస్టరీ థ్రిల్లర్ సూపర్ హిట్. ఈ సినిమాకు సీక్వెల్ ప్లాన్ చేశారు దర్శకుడు చందు. ఈ సీక్వెల్లోనూ నిఖిల్, స్వాతి జంటగా నటిస్తారని తెలిసింది. పెళ్లి తర్వాత స్వాతి చేయబోయే మొదటి సినిమా ఇదే. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్పై టీజీ విశ్వప్రసాద్ ఈ సినిమాను నిర్మిస్తారు. త్వరలోనే ఈ సినిమా సెట్స్ మీదకు వెళ్లనుంది.
#
Tags