నా స్నేహితుడి కుమారుడు కిట్టు.. మనసున్న మంచి డాక్టర్ చంద్రశేఖర్..!
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
ఆటాడిస్తా
Published on Wed, 09/25/2019 - 01:37
వెండితెరపై క్రీడాకారిణిగా కనిపించబోతున్నారు తమన్నా. అయితే ఆమె ఏ ఆట ఆడబోతున్నారు? ప్రత్యర్థులను ఎలా ఆటాడిస్తారు? అనే విషయాలు మాత్రం ప్రస్తుతానికి సస్పెన్స్. గోపీచంద్ హీరోగా సంపత్ నంది దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. పవన్కుమార్ సమర్పణలో శ్రీనివాసా చిట్టూరి నిర్మిస్తారు. ఈ సినిమా స్పోర్ట్స్ బ్యాక్డ్రాప్లో తెరకెక్కనుందని తాజా సమాచారం. త్వరలో చిత్రీకరణ ప్రారంభం కానుంది. ఇందులో కథానాయికగా తమన్నాను ఎంపిక చేశామని మంగళవారం చిత్రబృందం తెలిపింది. సినిమాలోని క్యారెక్టర్ ప్రకారం తమన్నా క్రీడాకారిణిగా కనిపించనున్నారట. ఇదిలా ఉంటే సంపత్ నంది దర్శకత్వంలో వచ్చిన ‘రచ్చ’ (2012), ‘బెంగాల్ టైగర్’ (2015) సినిమాల్లో తమన్నా హీరోయిన్గా నటించిన విషయం తెలిసిందే.
#
Tags