అల్లుడి గురించి ఎవరికీ తెలియని విషయాలు...అంబటి సంచలన వ్యాఖ్యలు
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
విశాఖ నగరంలో తారక్
Published on Wed, 12/11/2019 - 13:27
ఎన్ఏడీ జంక్షన్(విశాఖ పశ్చిమ): ప్రముఖ సినీ నటుడు జూనియర్ ఎన్టీఆర్ మంగళవారం విశాఖ విచ్చేశారు. ఆర్ఆర్ఆర్ సినిమా షూటింగ్లో పాల్గొనేందుకు ఉదయం 7.30 గంటలకు ఎయిర్ ఇండియా విమానంలో వచ్చిన ఆయన విమానాశ్రయం నుంచి నేరుగా పాడేరు వెళ్లారు. అక్కడి మోదకొండమ్మ ఆలయం వద్ద జరిగిన షూటింగ్లో పాల్గొన్న అనంతరం తిరిగి విశాఖ చేరుకొని సాయంత్రం 6.30 గంటలకు ఎయిరిండియా విమానంలో హైదరాబాద్ వెళ్లిపోయారు. విమానాశ్రయంలో ఆయనతో ఫొటోలు దిగేందుకు అభిమానులు ఎగబడ్డారు.
#
Tags