కార్పొరేటర్లను కాంగ్రెస్ లోకి నేనే పంపించా..
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
కాంబినేషన్ కుదిరేనా?
Published on Tue, 11/19/2019 - 00:14
‘కేజీఎఫ్: ఛాప్టర్ 1’ చిత్రంతో ఇండియాలో అందరి దృష్టినీ తనవైపు తిప్పుకున్నారు కన్నడ దర్శకుడు ప్రశాంత్ నీల్. ఆ చిత్రం మంచి విజయం సాధించడంతో మంచి మాస్ డైరెక్టర్ అనే ముద్ర పడింది. ప్రస్తుతం ‘కేజీఎఫ్: ఛాప్టర్ 2’ చిత్రీకరణలో ఉన్నారు ప్రశాంత్ నీల్. ఈ సినిమా తర్వాత తెలుగు సినిమా చేసే ఆలోచనలో ఉన్నట్టు కనిపిస్తోంది. ఎన్టీఆర్, మహేశ్బాబులను ఆల్రెడీ ప్రశాంత్ నీల్ కలిసినట్టు సమాచారం ఉంది. తాజాగా ప్రభాస్తో ఓ కథ విషయమై కలిశారని తెలిసింది. ఈ మీటింగ్లో ఈ ఇద్దరూ ఓ ఐడియాను చర్చించుకున్నారట. మరి ఈ సినిమా పట్టాలెక్కుతుందా? వేచి చూడాలి.
#
Tags