వల్లభనేని వంశీ, భార్య ఎన్నికల ప్రచార జోరు..
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
మంచి మనసును చాటుకున్న మహేష్-నమ్రత
Published on Sun, 02/10/2019 - 18:42
‘వంశీ’ సినిమాలో కలసి నటించిన సూపర్స్టార్ మహేష్బాబు, నమ్రతా శిరోద్కర్.. ప్రేమించిపెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. నేటితో వీరి దాంపత్య జీవితానికి పద్నాలుగేళ్లు నిండాయి. ఈ సందర్భంగా సినీ ప్రముఖులు వీరిద్దరికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. పెళ్లిరోజున అన్నదానం చేస్తూ ఈ జంట.. మంచి మనసును చాటుకుంది.
హైదరాబాద్లోని ఓ దివ్యాంగుల పాఠశాలలో అన్నదానం చేశారు. 650 మంది ఉన్న ఈ స్కూల్లో నేడు మహేష్-నమ్రతలు అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. దీనికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. మహేష్ బాబు, నమ్రతలది ఎంతో మంచి మనసంటూ అభిమానులు కామెంట్లు పెడుతున్నారు.
#
Tags