రిజర్వేషన్లపై క్లారిటీ ఇచ్చిన సీఎం జగన్
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
...ప్రాబ్లమ్ నహీ!
Published on Sun, 07/09/2017 - 00:50
గష్మీర్ మహాజని, స్పృహా జోషి జంటగా నటించిన మరాఠీ సినిమా ‘మలా కాహీచ్ ప్రాబ్లమ్ నాహీ!’. సమీర్ విద్వాంశ్ దర్శకత్వంలో రీచా సిన్హా, రవి సింగ్ నిర్మించిన ఈ సిన్మా పాటలను మరాఠీ చలనచిత్ర ప్రముఖుల సమక్షంలో విడుదల చేశారు. ‘‘ఆల్రెడీ ఈ సినిమాపై ప్రేక్షకుల్లో మంచి బజ్ నెలకొంది. పాటలు, టీజర్ సినిమాపై మరింత ఆసక్తిని పెంచాయి. హృషికేశ్, సౌరభ్, జస్రాజ్లు సంగీతమందించిన పాటల్లో ఎమోషనల్, లవ్, రొమాంటిక్ మెలోడీస్ ఉన్నాయి’’ అని చిత్రబృందం పేర్కొంది. ఈ నెల 28న ‘మలా కాహీచ్ ప్రాబ్లమ్ నాహీ!’ ప్రేక్షకుల ముందుకు రానుంది.
#
Tags