ఫ్రెండ్ కోసం పెళ్లినే వాయిదా వేసుకున్న హీరోయిన్ (ఫోటోలు)
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
జీరోయిజమ్
Published on Tue, 08/28/2018 - 00:31
‘‘ప్రేక్షకులు ఇప్పటి వరకు íహీరోయిజమ్ చూసి ఉంటారు. కానీ, మా చిత్రంలో జీరో యిజమ్ చూస్తారు’’ అని డైరెక్టర్ జేడీ అన్నారు. సురేశ్ పాని, మేఘన జంటగా జేడీ దర్శకత్వంలో చింతల జెఎస్ కుమార్ (జోషి) నిర్మిస్తున్న చిత్రం ‘మామ రెండు జెగ్గులు’. ఈ సినిమా ప్రారంభోత్సవంలో డైరెక్టర్ సాగర్, నిర్మాత ప్రసన్నకుమార్, కూచిపూడి వెంకట్ పాల్గొన్నారు. జేడీ మాట్లాడుతూ– ‘‘ఒక ఊర మాస్ అబ్బాయికి, స్వచ్ఛ భారత్కి బ్రాండ్ అంబాసిడర్ లాంటి క్లాస్ అమ్మాయికి మధ్య జరిగే కథే ఈ చిత్రం. ‘మామ’ అంటూ క్యారెక్టర్ ఆర్టిస్ట్గా కెరీర్ మొదలు పెట్టిన సురేశ్ హీరోగా పరిచయమవుతున్నారు. డిసెంబర్లోపు సినిమా రిలీజ్ చేస్తాం’’ అన్నారు.
#
Tags