రిజర్వేషన్లపై క్లారిటీ ఇచ్చిన సీఎం జగన్
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
ఏప్రిల్లో ఓటింగ్
Published on Tue, 03/05/2019 - 01:14
రాజకీయ నాయకులు పదవిలోకి రావాలన్నా, పోవాలన్నా ఓటే ముఖ్యం. అది వేసే ఓటర్ మరింత ముఖ్యం. ప్రస్తుతం ఓటును, ఓటర్ బాధ్యతను గుర్తు చేస్తూ మంచు విష్ణు ఓ చిత్రంలో నటించారు. ‘ఓటర్’ అనే టైటిల్తో రూపొందిన ఈ పొలిటికల్ డ్రామాకు జి.ఎస్.కార్తిక్ దర్శకత్వం వహించారు. సురభి కథానాయిక. జాన్సుధీర్ పూదోట నిర్మాత.
ఈ సినిమా ఏప్రిల్లో రిలీజ్ కానుంది. ఈ సందర్భంగా నిర్మాత జాన్ సుధీర్ మాట్లాడుతూ – ‘‘మంచు విష్ణు తొలిసారి నటించిన పొలిటికల్ డ్రామా ఇది. ఓటు విలువను తెలియజేసే చిత్రం. షూటింగ్ మొత్తం పూర్తయింది. పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి’’ అన్నారు. ఈ చిత్రానికి సంగీతం: ఎస్.ఎస్. తమన్, కెమెరా: రాజేష్ యాదవ్, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: కిరణ్ తనమల.
#
Tags