ఫ్రెండ్ కోసం పెళ్లినే వాయిదా వేసుకున్న హీరోయిన్ (ఫోటోలు)
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
కార్తీ, సాయిపల్లవితో మణి సినిమా
Published on Sat, 03/05/2016 - 23:22
‘ఓకే బంగారం’ తర్వాత మణిరత్నం చేయబోయే సినిమా దాదాపు ఖరారైనట్లే. యుగానికి ఒక్కడు, ఆవారా తదితర చిత్రాలతో తెలుగు ప్రేక్షకులకు కూడా సుపరిచితుడైన తమిళ హీరో కార్తీతో ఆయన ఈ సినిమా చేయనున్నారు. ఎ.ఆర్. రహమాన్ ఆధ్వర్యంలో పాటల రికార్డింగ్ కూడా మొదలుపెట్టేశారు. ఇందులో మొత్తం ఏడు పాటలు ఉంటాయట. కార్తీ సరసన మలయాళ చిత్రం ‘ప్రేమమ్’ ఫేం సాయి పల్లవిని కథానాయికగా తీసుకున్నారట. పూర్తి వివరాలు త్వరలో తెలుస్తాయి.
#
Tags