వల్లభనేని వంశీ, భార్య ఎన్నికల ప్రచార జోరు..
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
సవ్యసాచి, అమర్ అక్బర్ ఆంటోని రిలీజ్ డేట్స్ ఫిక్స్!
Published on Sat, 08/11/2018 - 17:17
శ్రీమంతుడు, జనతా గ్యారెజ్, రంగస్థలం సినిమాలతో హ్యాట్రిక్ కొట్టిన సంస్థ మైత్రి మూవీ మేకర్స్. బ్లాక్ బస్టర్ హిట్లతో దూసుకుపోతున్న మైత్రి మూవీస్ ప్రస్తుతం టాలీవుడ్లో ప్రతిష్టాత్మక సంస్థగా మారింది. వరుస ప్రాజెక్ట్లతో మైత్రీ మూవీస్ బిజీగా ఉంది.
ప్రస్తుతం నాగ చైతన్యతో సవ్యసాచి, రవితేజతో అమర్ అక్బర్ ఆంటోని చిత్రాలను నిర్మిస్తున్నారు. ఈ చిత్రాల విడుదల తేదీని అధికారికంగా ప్రకటించింది ఈ సంస్థ. సవ్యసాచి సినిమాను నవంబర్ 2న , అమర్ అక్బర్ ఆంటోని మూవీని అక్టోబర్ 5న రిలీజ్ చేయనున్నారు. మహేష్బాబు 26వ సినిమాను సుకుమార్ దర్శకత్వంలో మైత్రీ మూవీస్ నిర్మించబోతున్న విషయం తెలిసిందే.
#AAAOnOct5th#SavyasachiOnNov2nd pic.twitter.com/De3obFUydU
— Mythri Movie Makers (@MythriOfficial) August 11, 2018
#
Tags