రిజర్వేషన్లపై క్లారిటీ ఇచ్చిన సీఎం జగన్
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
రెండోసారి
Published on Sat, 03/21/2020 - 05:51
అఖిల్ హీరోగా నితిన్ మరో సినిమా నిర్మించబోతున్నారా? అంటే అవుననే అంటున్నాయి ఫిల్మ్నగర్ వర్గాలు. ప్రస్తుతం ‘బొమ్మరిల్లు’ భాస్కర్ తెరకెక్కిస్తోన్న ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్లర్’ చిత్రంలో నటిస్తున్నారు అఖిల్. ఈ సినిమా తర్వాత సురేందర్రెడ్డి దర్శకత్వంలో అఖిల్ హీరోగా నటించబోతున్నారట. ఈ సినిమాను హీరో నితిన్ నిర్మించనున్నారనే ప్రచారం జరుగుతోంది. అంటే అఖిల్ హీరోగా, నితిన్ నిర్మాతగా రెండోసారి కలువనున్నారన్నమాట. అఖిల్ హీరోగా పరిచయమైన ‘అఖిల్: ది పవర్ ఆఫ్ జువ్వా’ (2015) చిత్రానికి నితిన్ నిర్మాతగా వ్యవహరించిన సంగతి తెలిసిందే.
#
Tags