పిఠాపురంలో పందుల గుంపు పవన్ కు యాంకర్ శ్యామల కౌంటర్
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
సైకో థ్రిల్లర్కు సై?
Published on Fri, 11/23/2018 - 00:11
ఏదైనా భాషలో హిట్ అయిన చిత్రాన్ని తమ ఆడియన్స్కి చూపించాలనుకుంటారు వేరే భాషల ప్రముఖులు. రీమేక్ చేస్తే ‘ఫ్లేవర్’ పోతుందనిపిస్తే అనువదించి, విడుదల చేస్తారు. లేకపోతే రీమేక్ చేస్తారు. ఇప్పుడు నితిన్ ఓ తమిళ సినిమాకు తెలుగు నేటివిటీ దట్టించి రీమేక్ చేయాలనుకుంటున్నారని టాక్. తమిళ సూపర్ హిట్ చిత్రం ‘రాక్షసన్’ రీమేక్ రైట్స్ను నితిన్ తీసుకున్నారని ఫిల్మ్నగర్ సమాచారం. విష్ణు విశాల్, అమలాపాల్ జంటగా నటించిన ఈ సైకో థ్రిల్లర్ తమిళనాట ప్రేక్షకులను థ్రిల్కు గురి చేస్తోంది. కథ, కథనాలు, హీరో క్యారెక్టరైజేషన్ నచ్చడంతో ఈ సినిమా తెలుగు రీమేక్లో నితిన్ నటించాలనుకుంటున్నారట.
#
Tags