బీజేపీ, టీడీపీ, జనసేన తోడు దొంగలు..!
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
డేంజర్ జోన్
Published on Thu, 02/23/2017 - 00:22
ఆర్.జె.రూపేష్ శెట్టి, రమ్య జంటగా నటించిన చిత్రం ‘పిశాచి–2‘. డేంజర్ జోన్ అన్నది ఉపశీర్షిక. దేవరాజ్ కుమార్ దర్శకత్వంలో లయన్ సాయి వెంకట్ తెలుగులో రిలీజ్ చేస్తున్నారు. ఈ చిత్రం ట్రైలర్స్ను నిర్మాతలు తుమ్మలపల్లి రామసత్యనారాయణ, ప్రతాని రామకృష్ణ గౌడ్, మల్కాపురం శివకుమార్ విడుదల చే శారు.
‘‘ట్రైలర్ ఆసక్తిగా ఉంది’’ అని అతిథులు అన్నారు. ‘‘ఇకపై రెగ్యులర్గా సినిమాలు చేస్తాం. ‘పిశాచి 2’ ప్రేక్షకులకు సరికొత్త అనుభూతి పంచుతుంది’’ అని సాయి వెంకట్ చెప్పారు. ఈ చిత్రానికి సమర్పణ: శ్రీనివాస్ రెడ్డి, తిరుక్కోవళ్ళూరి మురళీకృష్ణ, సహ నిర్మాతలు: లయన్ ఏ.వేణుమాధవ్, కొలను సురేంద్రరెడ్డి, అట్లూరి రామకృష్ణ.
#
Tags