వల్లభనేని వంశీ, భార్య ఎన్నికల ప్రచార జోరు..
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
వాస్తవ ఘటనలతో...
Published on Sat, 02/22/2020 - 02:36
దిలీప్కుమార్ మల్లా, రోషిని పటేల్ సింగాని జంటగా నటిస్తున్న చిత్రం ‘పల్స్’. అమి ఎంటర్టైన్ మెంట్స్ పతాకంపై రమణ తూముల స్వీయ దర్శకత్వంలో నిర్మిస్తున్న ఈ చిత్రం రెండో షెడ్యూల్ జరుగుతోంది. రమణ తూముల మాట్లాడుతూ– ‘‘వాస్తవ ఘటనల ఆధారంగా రూపొందుతున్న చిత్రమిది. ప్రేమ ఔన్నత్యాన్ని, మాధుర్యాన్ని ఓ జంట ఎలా చెప్పిందన్నది ఆకట్టుకుంటుంది. వైజాగ్లో తొలి షెడ్యూల్చిత్రీకరించాం. ఇటీవల రిలీజ్ చేసిన మోషన్ పోస్టర్కు చక్కటి స్పందన లభిస్తోంది’’ అన్నారు. భవానీశంకర్, డా. శివరాం, ఆనంద్ చెలికాని, చంద్రశేఖర్ పాత్రుడు ముఖ్య పాత్రలు చేస్తున్న ఈ చిత్రానికి సంగీతం: నిజాని అంజన్, కెమెరా: చందు.
#
Tags