ఫ్రెండ్ కోసం పెళ్లినే వాయిదా వేసుకున్న హీరోయిన్ (ఫోటోలు)
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
ఫ్లాప్ హీరోకి చాన్స్ ఇస్తున్నాడు!
Published on Tue, 03/05/2019 - 13:31
ఉయ్యాల జంపాల, సినిమా చూపిస్తా మావ, కుమారి 21 ఎఫ్ సినిమాలతో వరుస విజయాలను అందుకున్న యంగ్ హీరో రాజ్ తరుణ్ తరువాత ఆ ఫాం కంటిన్యూ చేయలేకపోయాడు. ఇటీవల ఈ యంగ్ హీరో చేసిన సినిమాలన్ని బోల్తా పడటంతో కెరీర్ కష్టాల్లో పడింది. దీంతో లాంగ్ గ్యాప్ తీసుకున్న రాజ్ తరుణ్ తరువాత మరో సినిమాతో రెడీ అవుతున్నాడు.
రాజ్ తరుణ్ చివరి చిత్రం లవర్ సినిమాను నిర్మించిన దిల్ రాజు ఈ యంగ్ హీరో మరో ఛాన్స్ ఇస్తున్నాడు. సుధీర్ బాబు హీరోగా ఆడు మగాడ్రా బుజ్జి సినిమాను తెరకెక్కించిన కృష్ణ రెడ్డి దర్శకత్వంలో రాజ్ తరుణ్ హీరోగా ఓ సినిమా తెరకెక్కనుంది. ఈ సినిమాకు నీది నాది ఒకటే లోకం అనే టైటిల్ను పరిశీలిస్తున్నారట. మరి ఈ సినిమాతో అయిన రాజ్ తరుణ్కు సక్సెస్ దక్కుతుందేమో చూడాలి.
#
Tags