నా స్నేహితుడి కుమారుడు కిట్టు.. మనసున్న మంచి డాక్టర్ చంద్రశేఖర్..!
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
మనుషులతో పాటు దేవుళ్లూ మారుతున్నారు
Published on Tue, 10/29/2013 - 23:27
డా.రాజేంద్రప్రసాద్ యమధర్మరాజుగా నటించిన చిత్రం ‘మనుషులతో జాగ్రత్త’. గోవింద్ వరహా దర్శకత్వంలో వసుంధర అకాడమీ పతాకంపై బి.చిరంజీవులు నాయుడు ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ సినిమా ప్రచార చిత్రాన్ని మంగళవారం హైదరాబాద్లో విడుదల చేశారు. ఈ సందర్భంగా నరేష్ మాట్లాడుతూ -‘‘ఇందులో నేను బ్రహ్మగా చేశాను.
మనుషులతో పాటు దేవుళ్లూ మారుతున్నారనే కథాంశంతో దర్శకుడు అద్భుతంగా తెరకెక్కించారు’’ అని చెప్పారు. దర్శకుడు మాట్లాడుతూ -‘‘చిత్రీకరణ పూర్తయింది. 20 నిమిషాల గ్రాఫిక్స్, నేపథ్య సంగీతం, పాటలు ఈ చిత్రానికి ప్రత్యేక ఆకర్షణలు’’ అని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఇంకా చిరంజీవులు నాయుడు, అక్షయ్తేజ, అంబటి శ్రీను, కాదంబరి కిరణ్, బి.సత్యనారాయణ మాట్లాడారు.
#
Tags