ఇది అభివృద్ధి అంటే.. సీఎం జగన్ స్ట్రాంగ్ కౌంటర్
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
అదిరే... అదిరే...
Published on Thu, 11/01/2018 - 02:37
చిట్టి చేయబోయే సాహసాలను ఆల్రెడీ చిన్న శ్యాంపిల్లా గత నెలలో టీజర్ ద్వారా చూపించారు దర్శకుడు శంకర్. ఇప్పుడీ సీక్వెల్ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఫ్యాన్స్ను మరింత టీజ్ చేయడానికి సిద్ధమయ్యారు ‘2.ఓ’ చిత్రబృందం. రజనీకాంత్ హీరోగా శంకర్ తెరకెక్కించిన భారీ చిత్రం ‘2.ఓ’. 2010లో రిలీజ్ అయిన ‘రోబో’ చిత్రానికి ఇది సీక్వెల్. అక్షయ్ కుమార్ విలన్గా కనిపిస్తారు. దాదాపు 550 కోట్ల భారీ బడ్జెట్తో లైకా ప్రొడక్షన్స్ నిర్మించిన ఈ చిత్రం ట్రైలర్ను శనివారం చెన్నైలో పలువురు ప్రముఖుల సమక్షంలో రిలీజ్ చేయనున్నారు. ట్రైలర్ అదిరిపోయేలా ఉందని టాక్. ఈ నెల 29న చిత్రం రిలీజ్ కానుంది. ఈ చిత్రానికి సంగీతం: ఏఆర్ రెహమాన్.
#
Tags