మహిళలపైనా పచ్చమూకల దాష్టీకం..
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
సమ్మర్లో సాక్ష్యం
Published on Mon, 02/19/2018 - 01:24
బెల్లంకొండ సాయి శ్రీనివాస్, పూజా హెగ్డే జంటగా శ్రీవాస్ దర్శకత్వంలో అభిషేక్ పిక్చర్స్ పతాకంపై అభిషేక్ నామా నిర్మిస్తున్న చిత్రం ‘సాక్ష్యం’ – నేచర్ ఈజ్ ది విట్నెస్ అనేది ట్యాగ్లైన్. ఈ డిఫరెంట్ యాక్షన్ ఎంటర్టైనర్ను ప్రపంచవ్యాప్తంగా మే 11న విడుదల చేయనున్నట్టు చిత్రబృందం అధికారికంగా ప్రకటించింది.
ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ హైదరాబాద్లో జరుగుతోంది. ఆ తర్వాత ఓ కీలక షెడ్యూల్ను అమెరికాలో చిత్రీకరించనున్నారట. ఆ షెడ్యూల్తో సినిమా కంప్లీట్ అవ్వనుంది. ఈ సినిమాకు శ్రీవాస్ స్క్రిప్ట్, సాయి శ్రీనివాస్ చేసిన యాక్షన్ సీన్స్, పూజా గ్లామర్ హైలెట్స్గా నిలుస్తాయి’’ అని చిత్రబృందం పేర్కొంది. ఈ చిత్రానికి కెమెరా: ఆర్ధర్ ఎ. విల్సన్, మాటలు: సాయి మాధవ్ బుర్రా, సంగీతం: హర్షవర్ధన్.8
#
Tags