అడుగడుగునా నీరాజనం..వైఎస్ భారతి ఎన్నికల ప్రచారం
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
అమెరికాకు మెగా హీరో.. అందుకేనా?
Published on Sun, 07/15/2018 - 12:32
సుప్రీం హీరో సాయి ధరమ్ తేజ్కు ప్రస్తుతం బ్యాడ్ టైం నడుస్తోంది. మెగా ఫ్యామిలీ నుంచి ఎంట్రీ ఇచ్చిన తేజ్ కెరీర్ స్టార్టింగ్లో పరవాలేదనిపించినా తరువాత వరుస ఫెయిల్యూర్స్తో కష్టాల్లో పడ్డాడు. ఇటీవల విడుదలైన తేజ్ ఐ లవ్ యు కూడా ఆకట్టుకోలేకపోవటంతో ఈ యంగ్ హీరో ఆలోచనలో పడ్డాడు. కథల ఎంపికతో పాటు లుక్ విషయంలోనూ విమర్శలు ఎదుర్కొంటున్నాడు సాయి ధరమ్.
అందుకే తన తదుపరి చిత్రంలో సరికొత్తగా కనిపించేందుకు రెడీ అవుతున్నాడు ఈ మెగా హీరో. అందుకే మేకోవర్ కోసం అమెరికా వెళ్లనున్నాడట. ప్రస్తుతం కిశోర్ తిరుమల దర్శకత్వంలో తెరకెక్కబోయే చిత్రలహరి సినిమా కోసం రెడీ అవుతున్నాడు సాయి ధరమ్ తేజ్. ఈ సినిమాలో సాయి ధరమ్ సరసన కల్యాణీ ప్రియదర్శన్, రితికా సింగ్లు హీరోయిన్లుగా నటిస్తున్నారు.
#
Tags