రిజర్వేషన్లపై క్లారిటీ ఇచ్చిన సీఎం జగన్
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
మరోసారి భయపెడతారట
Published on Tue, 06/26/2018 - 00:51
ట్రైలింగువల్ హారర్ థ్రిల్లర్ ‘గృహం’తో సక్సెస్ ట్రాక్లో పడ్డ సిద్ధార్థ్ తమిళంలో ఓ కొత్త చిత్రం మొద్దలెట్టారు. సాయి శేఖర్ దర్శకత్వం వహించనున్న ఈ చిత్రంలో సిద్ధార్థ్, కేథరిన్ తెరీసా జంటగా యాక్ట్ చేయనున్నారు. ట్రిడెంట్ ఆర్ట్ బ్యానర్ నిర్మించనుంది. ఈ సినిమా కూడా హారర్ జానర్లోనే ఉండబోతోందట. ఫస్ట్ టైమ్ సిద్దార్థ్, కేథరిన్ జోడీ కడుతున్నారు. యస్.యస్ థమన్ సంగీతం అందించనున్న ఈ చిత్రానికి ఏకాంబరం కెమెరా అందించనున్నారు. అన్నట్లు.. నాలుగైదేళ్లుగా సిద్ధార్థ్ ఫుల్ బిజీగా సినిమాలు చేయడంలేదు. సినిమా సినిమాకీ కొంచెం గ్యాప్ తీసుకుంటున్నారు. మరి.. ఇక స్పీడ్ పెంచుతారా? స్లో అండ్ స్టడీ అన్నట్లుగానే ఉంటారా?
#
Tags