నా స్నేహితుడి కుమారుడు కిట్టు.. మనసున్న మంచి డాక్టర్ చంద్రశేఖర్..!
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
మాకు పనీపాటా లేక కాదు..!
Published on Mon, 09/19/2016 - 00:22
బాలీవుడ్ కథానాయికలు ఇప్పుడు నిర్మాతలుగా మారడం ఓ ట్రెండ్ అయింది. ఇప్పటికే దియా మీర్జా, ప్రియాంకా చోప్రా, అనుష్కా శర్మ వంటి తారలు నిర్మాణ రంగంలోకి అడుగుపెట్టారు. ఇప్పుడు వీళ్ల లిస్ట్లో సోహా అలీఖాన్ కూడా చేరారు. తన భర్త కునాల్ ఖేమూతో కలిసి ఆమె సినిమాలు నిర్మించనున్నారు. తొలి ప్రయత్నంగా ఓ లివింగ్ లెజెండ్ జీవితం ఆధారంగా సినిమా నిర్మించనున్నట్లు ఆమె తెలిపారు.
ఆ లెజెండ్ సినీ, క్రీడా రంగాలకు చెందిన వ్యక్తి కాదని స్పష్టం చేశారు. ఆ వివరాలు త్వరలో తెలియజేస్తామన్నారు. ‘‘మాకు పనీపాటా లేకపోవడం వల్ల నిర్మాతలుగా మారలేదు. మేం నిర్మించే సినిమాల్లో మేం నటించం. కొత్త ఆలోచనలను ప్రోత్సహించాలనే సంకల్పంతోనే నిర్మాణ రంగంలోకి అడుగుపెడుతున్నాం’’ అని సోహా పేర్కొన్నారు.
#
Tags