ఇది అభివృద్ధి అంటే.. సీఎం జగన్ స్ట్రాంగ్ కౌంటర్
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
నిర్మాత ఆదిత్యరామ్ తల్లి పి.లక్ష్మీ కన్నుమూత
Published on Mon, 11/12/2018 - 03:01
ప్రముఖ నిర్మాత ఆదిత్యరామ్ ఇంట్లో విషాదం చోటుచేసుకుంది. ఆయన తల్లి శ్రీమతి పి.లక్ష్మి (70) శనివారం చెన్నైలో తుది శ్వాస విడిచారు. ఆమె అంత్యక్రియలు చెన్నైలోని ఆదిత్యారామ్ నగర్లో జరిగాయి. చెన్నైలో ఆదిత్యరామ్ స్టూడియోస్ అధినేత, ఆదిత్యరామ్ గ్రూఫ్ ఆఫ్ కంపెనీస్ చైర్మన్ ఆదిత్యరామ్ ‘సందడే సందడి, ఖుషి ఖుషీగా, స్వాగతం, ఏక్ నిరంజన్’ వంటి చిత్రాలను నిర్మించి ఇండస్ట్రీలో మంచి అభిరుచి ఉన్న నిర్మాతగా పేరు తెచ్చుకున్నారు. పి.లక్ష్మికి నలుగురు సంతానం. ముగ్గరు కుమారులు ఆదిత్యరామ్, శ్రీనివాసరావు, సతీష్, ఒక కుమార్తె అనంతలక్ష్మి ఉన్నారు.
#
Tags