వల్లభనేని వంశీ, భార్య ఎన్నికల ప్రచార జోరు..
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
బ్లాక్మెయిల్
Published on Sun, 11/24/2019 - 06:02
విజయ్ సేతుపతి, గాయత్రి జంటగా రంజిత్ జయకొడి దర్శకత్వంలో తమిళంలో తెరకెక్కిన చిత్రం ‘పురియాద పుదిర్’. ఈ చిత్రం ‘పిజ్జా–2’ పేరుతో తెలుగులో రిలీజ్ కానుంది. డీవీ సినీ క్రియేషన్స్, లక్ష్మీ వెంకటేశ్వర ఫ్రేమ్స్ పతాకాలపై ఉదయ్ హర్ష వడ్డేల్ల, డీవీ వెంకటేష్ ‘పిజ్జా 2’ని డిసెంబరు మొదటి వారంలో తెలుగులో విడుదల చేస్తున్నారు. ‘‘అభివృద్ధి చెందిన సాంకేతిక సాయంతో కొందరు యువకులు అమాయక మహిళలను ఎలా బ్లాక్మెయిల్ చేస్తున్నారో తెలిపే ఒక సామాజిక సమస్య ప్రధానాంశంగా ఈ సినిమా సాగుతుంది. థ్రిల్లర్ జానర్లో రూపొందింది. విజయ్ సేతుపతి నటన సినిమాకు హైలైట్’’ అని చిత్రబృందం పేర్కొంది.
#
Tags