రిజర్వేషన్లపై క్లారిటీ ఇచ్చిన సీఎం జగన్
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
జీసెస్ మహిమలతో...
Published on Thu, 07/10/2014 - 00:07
క్రీస్తు మహిమల నేపథ్యంలో రూపొందుతోన్న చిత్రం ‘విశ్వాసి’. సుధీర్ నీరుడు ఈ చిత్రానికి దర్శకుడు. శేఖర్ నిర్మాత. సికింద్రాబాద్లోని క్రైస్తవ మతపెద్దల సమక్షంలో ఈ చిత్రం పాటల్ని విడుదల చేశారు. ఫాదర్ బాలశౌరి, పాస్టర్ శ్యామ్కిషోర్ పాటల సీడీని ఆవిష్కరించారు. క్రైస్తవం గొప్పతనాన్ని తెలిపే సినిమాలు రావాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందని ఈ సందర్భంగా ఫాదర్ బాలశౌరి అన్నారు. ఆదర్శప్రాయంగా ఉండే ఈ చిత్రాన్ని ఆదరించాల్సిన బాధ్యత అందరిదీ అని పాస్టర్ శ్యామ్కిషోర్ పేర్కొన్నారు. విశ్వాసం గొప్పతనాన్ని, బలాన్ని ప్రపంచానికి తెలియజేయాలనే సంకల్పంతో తీస్తున్న సినిమానే ఈ ‘విశ్వాసి’ అని నిర్మాత చెప్పారు. ఈ చిత్రానికి కెమెరా: రాహుల్ మాచినేని, సంగీతం: అద్దంకి రాము.
#
Tags