ఈనాడు ఆ వీడియో ఎందుకు తీసేసింది ? ల్యాండ్ టైటిలింగ్ చట్టంపై సీఎం జగన్..
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
లోయలోపడ్డ బస్సు.. 15 మంది దుర్మరణం
Published on Sat, 06/20/2015 - 15:32
అల్మోరా: ఉత్తరాఖండ్ పర్వత శ్రేణుల్లోని పర్యాటక ప్రాంతం అల్మోరాలో శనివారం మద్యాహ్నం ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. దాదాపు 50 మంది ప్రయాణికులతో పితోరాగఢ్ నుంచి ఢిల్లీ వెళుతోన్న ఓ బస్సు లోయలోకి పడిపోవడంతో 15 మంది అక్కడికక్కడే దుర్మరణం చెందారు.
మరో 22 మంది తీవ్రంగా గాయపడ్డారు. ఘటనా స్థలికి చేరుకున్న సహాయక సిబ్బంది క్షతగాత్రులను సమీప ఆసుపత్రులకు తరలించే ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రమాదానికి సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.
#
Tags