ఇది అభివృద్ధి అంటే.. సీఎం జగన్ స్ట్రాంగ్ కౌంటర్
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
150 మంది గిరిజన క్రైస్తవుల మత మార్పిడి
Published on Thu, 01/29/2015 - 02:45
కోల్కతా: పశ్చిమ బెంగాల్లోని బీర్భూమ్ జిల్లా రామ్పుర్హత్ ప్రాంతంలో బుధవారం విశ్వ హిందూ పరిషత్(వీహెచ్పీ) నిర్వహించిన కార్యక్రమంలో దాదాపు 150 మంది గిరిజన క్రైస్తవులు హిందూమతం స్వీకరించారు. ఈ కార్యక్రమానికి వెయ్యి మంది వరకు హాజరయ్యారు. ‘ఇది మతమార్పిడి కాదు. గిరిజనులు స్వచ్ఛందంగా మతం మారారు’ అని వీహెచ్పీ నాయకుడు సచ్చింద్రనాథ్ సింఘా తెలిపారు.
#
Tags