వల్లభనేని వంశీ, భార్య ఎన్నికల ప్రచార జోరు..
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
16 అడుగుల భారీ కొండచిలువ హతం
Published on Mon, 07/16/2018 - 13:15
వజ్రపుకొత్తూరు : గొర్రెలు, మేకలు, కోళ్లు, ఆవు దూడలను రుచి మరిగిన కొండచిలువను స్థానికులు హతమార్చారు. సుమారు 16 అడుగులు పొడవు ఉన్న కొండ చిలువ నందిగాం మండలం బోరుభద్ర పంచాయతీ కృష్ణరాయపురం గ్రామంలో ఆదివారం ఉపాధి పనులు చేస్తున్న వారి చేతికి చిక్కి హతమైంది.
గ్రామం చుట్టూ దట్టమైన జీడిమామిడి తోటలు, చెరువులు ఉండడంతో కొండచిలువలు అక్కడే ఉంటూ స్థానికులను భయభ్రాంతులకు గురి చేస్తున్నాయి. గతంలో కృష్ణరాయపురం గ్రామ పరిధిలో మూడు కొండ చిలువలను హతమార్చారు. అటవీ, ఇతర అధికారులు పరిశీలించి ఈ సర్పాలను పట్టుకుని జూకు తరలించే విధంగా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.
#
Tags