రిజర్వేషన్లపై క్లారిటీ ఇచ్చిన సీఎం జగన్
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
అగంతకుల కాల్పుల్లో ఇద్దరు మృతి
Published on Sun, 02/28/2016 - 10:47
ఢిల్లీ: న్యూఢిల్లీలోని బదార్ పూర్ ఏరియా టోల్ప్లాజాలో ఆదివారం ఉదయం గుర్తు తెలియని వ్యక్తులు ఆకస్మాత్తుగా కాల్పులు జరిపారు. ఈ ఘటనలో టోల్ప్లాజాలో ఉన్న ఇద్దరు (క్యాషియర్, సెక్యూరిటీ గార్డు) వ్యక్తులు తీవ్రంగా గాయపడ్డారు. కాల్పుల అనంతరం నగదు ఎత్తుకెళ్లారు.
వారి పరిస్థితి విషమంగా ఉండటంతో ఆస్పత్రికి తరలించారు. గాయపడ్డ క్యాషియర్, సెక్యూరిటీ గార్డు చికిత్స పొందుతూ మృతిచెందినట్టు పోలీసులు వెల్లడించారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
#
Tags