రిజర్వేషన్లపై క్లారిటీ ఇచ్చిన సీఎం జగన్
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
అక్కాచెల్లెళ్లపై అత్యాచారం.. ఆపై ఉరి
Published on Thu, 05/29/2014 - 02:01
బాదౌన్: అక్కాచెల్లెళ్లు అయిన ఇద్దరు బాలికలపై కిరాతకులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. అనంతరం వారిని చెట్టుకు ఉరేసి ప్రాణాలను బలి తీసుకున్నారు. ఈ దారుణం ఉత్తరప్రదేశ్లోని బాదౌన్ సమీపంలో కాట్రా గ్రామంలో జరిగింది. బాలికలు ఇద్దరూ మంగళవారం రాత్రి అదృశ్యమై, బుధవారం ఉదయం గ్రామంలోని ఓ మామిడి చెట్టుకు వేలాడుతూ కనిపించారు. వీరి వయసు 14-15 సంవత్సరాలు.
#
Tags