వల్లభనేని వంశీ, భార్య ఎన్నికల ప్రచార జోరు..
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
ఐదుగురు మావోయిస్టుల లొంగుబాటు
Published on Fri, 12/16/2016 - 14:08
ఛత్తీస్గఢ్: ఛత్తీస్గఢ్ రాష్ట్రంలోని కాంకేర్ జిల్లాలో ఐడుగురు మావోయిస్టులు శుక్రవారం పోలీసుల ఎదుట లొంగిపోయారు. లొంగిపోయిన వారిలో ఓ మహిళా మావోయిస్టు కూడా ఉంది. లొంగిపోయిన మావోయిస్టుల్లో ఇద్దరిపై రూ. లక్ష నగదు రివార్డు ఉందని పోలీసులు తెలిపారు. లొంగిపోయిన మావోయిస్టుల పేరిట ఉన్నరివార్డును పోలీసులు వారికే అందించారు. జనజీవన స్రవంతిలో కలిసి కొత్త జీవితాన్ని ప్రాంభించాలని పోలీసులు వారికి సూచించారు.
#
Tags