ఇది అభివృద్ధి అంటే.. సీఎం జగన్ స్ట్రాంగ్ కౌంటర్
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
ఏడు కేజీల బంగారంతో నది దాటుతూ..
Published on Thu, 07/20/2017 - 19:50
కోల్కతా: అక్రమంగా బంగారం తరలిస్తున్న వ్యక్తిని బీఎస్ఎఫ్ బలగాలు అదుపులోకి తీసుకున్నాయి. అతని వద్ద నుంచి రూ. 2 కోట్ల విలువైన 7 కిలోల 60 బంగారు బిస్కెట్లను స్వాధీనం చేసుకున్నాయి. పశ్చిమబెంగాల్, 24 పరగణ జిల్లాలోని హకీంపుర ప్రాంతంలో బంగ్లాదేశ్ నుంచి అక్రమంగా దేశ సరిహద్దు దాటుతున్న ఓ వ్యక్తిని బలగాలు అదుపులోకి తీసుకున్నాయి.
రెండు దేశాల మధ్య ఉన్న సోనాయి నదిని ఓ తాడు సాయంతో అతడు దాటుతున్న సమయంలో అదుపులోకి తీసుకున్నాయి. తర్వాత అతడి వద్ద ఉన్న ప్లాస్టిక్ సంచిని తనిఖీ చేయగా పెద్ద మొత్తంలో బంగారం కనిపించింది. ఆ బంగారం ఏడు కేజీల వరకు ఉంటుందని, దాని విలువ రూ.2కోట్లకు పైనే ఉంటుందని తెలిపారు.
#
Tags