చంద్రబాబు పై గాడిద సామెత
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
ఎయిర్ ఇండియా విమానం ఇంజన్లో ఇరుక్కొని..
Published on Wed, 12/16/2015 - 23:38
ముంబై: ముంబై విమానాశ్రయంలో ఎయిర్ ఇండియాకు చెందిన టెక్నీషియన్ విమానం ఇంజన్లో ఇరుక్కొని బుధవారం మృతి చెందాడు. ముంబై నుంచి హైదరాబాద్కు రావల్సిన ఎయిర్ ఇండియాకు చెందిన AI619 విమానానం అప్పటికే గంటకు పైగా ఆలస్యం అయింది. అదే సమయంలో పార్కింగ్ లో ఉన్న విమానంలో టెక్నిషియన్ ఇంజన్ తనిఖీ చేస్తున్నాడు.
టెక్నిషియన్ బయటకు రాకముందే విమానాన్ని స్టార్ట్ చేయండంతో అందులోనే ఇరుక్కొని అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ ఘటన పై విచారణకు ఆదేశించినట్టు ఎయిర్ ఇండియా అధికారులు వెల్లడించారు.
#
Tags