వల్లభనేని వంశీ, భార్య ఎన్నికల ప్రచార జోరు..
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
భారత్ తిరిగొచ్చిన అరుణ్ జైట్లీ
Published on Sun, 02/10/2019 - 04:16
న్యూఢిల్లీ: వైద్యం కోసం అమెరికాకు వెళ్లిన కేంద్ర మంత్రి అరుణ్ జైట్లీ శనివారం రాత్రి భారత్కు తిరిగి వచ్చారు. జైట్లీ గైర్హాజరీతో తాత్కాలిక ఆర్థిక మంత్రిగా బాధ్యతలు చేపట్టిన పీయూశ్ గోయల్ ఫిబ్రవరి 1న కేంద్ర బడ్జెట్ను ప్రవేశపెట్టిన సంగతి తెలిసిందే. జైట్లీ రాకపై సంతోషం వ్యక్తం చేసిన గోయల్..బడ్జెట్ సమర్పణలో తనకు మద్దతు, మార్గదర్శనం చేసినందుకు కృతజ్ఞతలు తెలిపారు. మృదుకణజాల కేన్సర్కు చికిత్స చేయించుకోవడానికి జైట్లీ గత నెలలో న్యూయార్క్ వెళ్లారు.
#
Tags